kntv
kntv

మిషన్ శక్తిశాట్ టాప్-20లో జెస్సీకి పవన్ అభినందనలు

1 hour ago

ప్రపంచ తొలి బాలికల చంద్ర క్యూబ్‌సాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్' కోసం భారత్ టాప్-20లో ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆమె ప్రయాణం ప్రతి బాలికకు స్ఫూర్తిదాయకమని, మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్షించారు.

 
 
 
Click here to Read More
Previous Article
రోమేనియాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Next Article
అమరావతి క్వాంటం వ్యాలీలో పీఎన్‌బీ కీలక ఒప్పందం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment