kntv
kntv

ఏపీ తెలంగాణ ఐదవ వార్షికోత్సవం ప్రారంభించిన jr వంగవీటి రంగ

47 minutes ago

దొమ్మేరులో మెగా రక్తదాన శిబిరం ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో వంగవీటి శాంతన్ కుమారుడు జూనియర్ వంగవీటి మోహన్ రంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.

Click here to Read More
Previous Article
భారతదేశం ఆపద్బాంధవుడు చిరంజీవి గబ్బర్ సింగ రమేష3 ు లక్షల
Next Article
కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఫైర్....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment