kntv
kntv

ముద్రగడకు తుది నివాళి అర్పించిన జగన్

1 hour ago

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Click here to Read More
Previous Article
జన నాయగన్ రిలీజ్ ఫిక్స్. విజయ్ చివరి చిత్రంపై భారీ అంచనాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment