kntv
kntv

భీమవరంలో ఆక్వా రైతులతో వైస్ జగన్

1 hour ago

ఆక్వా రైతులకు గతంలో యూనిట్‌కు ₹1.50 విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని చెప్పారు.

ఫీడ్ కంపెనీలు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయని విమర్శించారు.

ఎగుమతుల సమస్యలు, పెరిగిన ఉత్పత్తి వ్యయాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.