kntv
kntv

ఉపరాష్ట్రపతిని కలిసిన ఝార్ఖండ్ గవర్నర్

52 minutes ago

ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ నేడు పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా పరస్పర ఆసక్తికర అంశాలపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Click here to Read More
Previous Article
డీఎస్సీపై వైఎస్సార్సీపీ బైక్ ర్యాలీ, నిరసన

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment