kntv
kntv

ప్రజల ముంగిట కూటమి పాలన.... కోగంటి

3 weeks ago

కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మండల దేశం పార్టీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు  ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు కూటమి నేతలతో కలిసి డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.