kntv
kntv

రోడ్డు ప్రమాదంలో ఒక మృతి... మరొకరికి గాయాలు...

3 weeks ago

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన గణేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి  తరలించి దర్యాప్తు చేపట్టారు.

Click here to Read More
Previous Article
NTR జిల్లా జనసేన అధ్యక్ష పదవి కోసం అక్కల గాంధీ అభ్యర్థన.
Next Article
ఆప్యాయంగా ఆహ్వానించిన టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment