kntv
kntv

కంచికచర్ల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం...

4 weeks ago

పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంచికచర్ల మండల పరిధిలోని గణాత్కూరు, కొత్తపేట గ్రామాలలోని పత్తి, పెసర, మినుము పంటలను రైతులతో కలిసి వ్యవసాయ అధికారి పరిశీలించారు.   పంటలపై రసం పీల్చు పురుగులను గుర్తించడం జరిగిందని దీని నివారణకు పిప్రోనిల్ ఒక లీటరు నీటికి 2 ml మందు పంటలపై పిచికారి  చేయాలని వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.