kntv
kntv

రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నిరసనలు..... పిన్నెంటి రత్తయ్య

3 weeks ago

అధికారంలో ఉన్న 5ఏళ్ళు ఒక్క డి ఎస్ స్సి విడుదల చెయ్యకుండా, ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల దగ్గర కాపాలా ఉంచిన వైసీపీ రాష్ట్ర, స్థానిక నాయకత్వంకు కేవలం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళలోపే మేగా డి ఎస్ స్సి ద్వారా 16వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగాలు యిచ్చిన కూటమి ప్రభుత్వం ను అనే అర్హత లేదని కృత్తివెన్ను మండల టీడీపీ సీనియర్ నాయకులు పిన్నెంటి రత్తయ్య అన్నారు.....

Click here to Read More
Previous Article
ఈదర గ్రామం లో వున్నా మైనారిటీ బాలికల హాస్టల్ పరిశీలన.
Next Article
సిపిఐ, ఏ ఐ టి యుసి రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment