kntv
kntv

రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నిరసనలు..... పిన్నెంటి రత్తయ్య

1 hour ago

అధికారంలో ఉన్న 5ఏళ్ళు ఒక్క డి ఎస్ స్సి విడుదల చెయ్యకుండా, ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల దగ్గర కాపాలా ఉంచిన వైసీపీ రాష్ట్ర, స్థానిక నాయకత్వంకు కేవలం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళలోపే మేగా డి ఎస్ స్సి ద్వారా 16వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగాలు యిచ్చిన కూటమి ప్రభుత్వం ను అనే అర్హత లేదని కృత్తివెన్ను మండల టీడీపీ సీనియర్ నాయకులు పిన్నెంటి రత్తయ్య అన్నారు.....