kntv
kntv

సిపిఐ, ఏ ఐ టి యుసి రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ

57 minutes ago

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28వ తారీకు సిపిఐ, ఏ ఐ టి యుసి , రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగింది, అందులో భాగంగా కొండాపురం మండలంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి గోడపత్రాలను విడుదల చేయడం జరిగింది