kntv
kntv

65 అడుగుల లోతులో వెలుగుచూసిన శివలింగం

3 weeks ago

మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర్ ఆలయం ప్రాంగణంలోని చారిత్రక ‘అమృత్ కుండ’లో దశాబ్దాల తర్వాత శివలింగం వెలుగుచూసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల్లో కుండలోని నీటిని తొలగించగా 65 అడుగుల లోతులో ఈ శివలింగం బయటపడింది. ఈ కుండ పేష్వాల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.

Click here to Read More
Previous Article
8 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘ఇరుముడి కట్టు’
Next Article
‘టాక్సిక్’పై అనురాగ్ కశ్యప్ ప్రశంసలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment