kntv
kntv

పవన్ విజ్ఞప్తికి కేంద్రం ఎస్.. ఏపీకి రూ.840 కోట్లు

21 minutes ago

పోలవరం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో రహదారి సదుపాయాల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం రూ.840.41 కోట్లను విడుదల చేయనుంది. రోడ్ల విస్తరణ కోసం పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ విష యాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Click here to Read More
Previous Article
తీవ్ర చర్చకు దారి తీసిన జస్టిస్ వరలే వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment