kntv
kntv

నేల రోజులుగా మురుగు నీటిలో గణేష్ కాలనీ.....

4 weeks ago

బంటుమిల్లి లోని గణేష్ కాలనీ ప్రజలు గత 20 రోజులుగా వర్షం నీరు డ్రైనేజీ లు లేక రోడ్లపై నిలిచిపోయి, మురుగు నీరుగా మారి, విపరీతంగా దోమలు వ్యాప్తి చెందటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, బంటుమిల్లి పంచాయతీ అధికారులు కనీసం బ్లీచింగ్ అయిన చల్లాలి అని ప్రజలు కోరుతున్నారు. పన్నుల వసూళ్ల మీదా ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్యం ఫై లేదా అని ఆగ్రహం చెందుతున్నారు 

Click here to Read More
Previous Article
భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: సీషెల్స్ ప్రతిపక్ష నేత
Next Article
కారుమూరి సునీల్ కుమార్ విడుదల కోసం ప్రత్యేక ప్రార్థనలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment