kntv
kntv

గండి క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

57 minutes ago

చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆగస్టు 13వ తేది నుండి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ అసిస్టెంట్ మంగిళ కమీషనర్ విశ్వనాథ్, ఆలయ చైర్మస్ వెంకటస్వామిలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో శ్రావణమాస ఉత్సవాల సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

Click here to Read More
Previous Article
అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment