kntv
kntv

ధోనీ బర్త్‌డే.. రక్తదాన శిబిరంతో అభిమానుల వేడుక

1 month ago

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ధోనీపై తమ అభిమానాన్ని సమాజ సేవతో చాటుతూ పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

Click here to Read More
Previous Article
నాటో సదస్సుపై జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
Next Article
టర్కీపై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తాం: ట్రంప్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment