kntv
kntv

వైఎస్సార్ జయంతి.. కన్నబాబు ఘన నివాళులు

1 hour ago

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘన నివాళులు అర్పించారు. నాయకుడు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. తెలుగునాట రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్సార్ ముద్ర సజీవంగా ఉంటుందని, రాజకీయాల్లో ఆయన ఓ బ్రాండ్ అని కొనియాడారు.

Click here to Read More
Previous Article
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి . ఘనంగా నివాళులు
Next Article
బుసాన్‌లో ‘అపెక్స్-కొరియా’ ప్రారంభించిన లోకేశ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment