kntv
kntv

తమిళనాడు బడ్జెట్‌పై తమిళిసై సౌందరరాజన్ విమర్శలు

55 minutes ago

చెన్నైలో తమిళనాడు 2026-27 బడ్జెట్‌పై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ నిరాశపరిచిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు లేవన్నారు. మహిళలకు ప్రోత్సాహకాల పెంపు లేదని, ప్రభుత్వ పాఠశాలల కోసం పీఎం శ్రీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. క్యాన్సర్ వైద్యానికి కేటాయించిన రూ.10 కోట్లు తగినవి కావని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
తొలిసారి లైవ్‌లో షేక్ హసీనా

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment