kntv
kntv

పుట్టినరోజు నాడు సప్త చిరంజీవుల శ్లోకం ఎందుకు పఠించాలి?

51 minutes ago

పుట్టినరోజు నాడు ఈ శ్లోకాన్ని పఠించడం శుభప్రదమని హిందూ సంప్రదాయ విశ్వాసం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపా చార్యుడు, పరశురాముడు సప్త చిరంజీవులుగా ప్రసిద్ధులు. వీరిని స్మరించడం ద్వారా ఆయురారోగ్యాలు, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.