kntv
kntv

శబరిమలై అయ్యప్ప స్వామి 18 మెట్ల విశిష్టత

52 minutes ago

 

 

 

శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోని పద్దెనిమిది మెట్లకు ప్రత్యేక ఆధ్యా త్మిక ప్రాధాన్యత ఉంది. మండల దీక్ష, నియమ నిష్ఠలతో ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ పవిత్ర మెట్లను అధిరోహించి స్వామివారిని దర్శించు కుంటారు. 18 సంఖ్యకు హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది.

Click here to Read More
Previous Article
నేపాల్‌కు భారత్‌ 10 టన్నుల వరద సాయం
Next Article
నేపాల్ వరదలపై బీహార్ సీఎం సమ్రాట్‌ చౌదరి ఏరియల్ సర్వే

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment