kntv
kntv

రూపాయి గ్లోబల్ లక్ష్యం.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

3 weeks ago

భారత రూపాయి అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు పలు దేశాలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఆయా దేశాల స్థానిక కరెన్సీలతో పాటు భారత రూపాయిలోనూ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వెల్లడించారు.