kntv
kntv

గాయత్రీ దేవి అమ్మవారి కుంకుమార్చన....

1 month ago

వీరులపాడు (M) నరసింహారావుపాలెం గ్రామ శివారులోని అగస్త్య పీఠంలో గాయత్రీ దేవి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పూజల్లో సుమారు 1,500 మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

Click here to Read More
Previous Article
తల్లికి వందనం ₹13000 పొందాలంటే వెంటనే చేయండి
Next Article
రహదారి నిర్మాణాన్ని కి కృషి చేస్తా..... తంగిరాల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment