kntv
kntv

కాకినాడలో 'క్యాచ్ ది రైన్' ర్యాలీ

1 month ago

వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన 'క్యాచ్ ది రైన్' కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాటర్ వర్క్స్ కార్యాలయం సమీపం నుంచి ప్రారంభమైన ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.


Click here to Read More
Previous Article
నందీశ్వరస్వామికి విశేషపూజ
Next Article
గుడివాడలో టైడ్కో గృహాలు రుణమాఫీ చేయాలంటూ ధర్నా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment