kntv
kntv

మదర్ థెరీసా జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి

37 minutes ago

మదర్ థెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కరుణ, ప్రేమ, సేవాభావాలకు ఆమె ప్రతిరూపంగా నిలిచా రని పేర్కొన్నారు. నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచిన ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.