kntv
kntv

గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ పై హర్షం 🙏🏻

34 minutes ago

దేవరపల్లిలో  బాల సిద్ధి గణపతి ఉత్సవ మండపంలో నిర్వహించిన సమావేశంలో  రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్డీఏ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు 🙏🏻విశ్వహిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దున్న సుమన్ బాబు గారు బలుసు సత్యనారాయణ గారు.   నిమ్మగడ్డ శ్రీనివాస్ గారు.  సునాయిల వెంకటేష్ గారు పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
ఆదోని లో భగత్ సింగ్ ఫౌండేషన్ కు ఆర్థిక సాయం అందజేత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment