kntv
kntv

షీ జిన్‌పింగ్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం.. మోదీతో భేటీ

34 minutes ago

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2026 బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకు న్నారు. విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఇరు దేశాల సంబంధాలు, పరస్పర సహకారంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

Click here to Read More
Previous Article
భాద్రపద మాసం విశిష్టత.. పండుగలు, వ్రతాల ప్రత్యేకత
Next Article
తెలంగాణ విమోచన దినోత్సవం.. బీజేపీ భారీ బైక్ ర్యాలీ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment