kntv
kntv

రెండు కీలక జలసంధుల్లో దిగ్బంధనాలపై భారత్‌ ఆందోళన

40 minutes ago

ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మందెబ్‌ జలసంధి, పర్షియన్‌ గల్ఫ్‌లోని హోర్ము జ్‌ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనాలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌ 15న విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమాన్‌ తీరంలో 14 మంది భారతీయ నావికులతో ఉన్న నౌకపై దాడి జరిగిన నేపథ్యం లో ఈ ప్రకటన వెలువడింది.