kntv
kntv

539 పాయింట్లు పతనం.. 24,100 దిగువకు నిఫ్టీ

30 minutes ago

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 539.35 పాయింట్లు కోల్పో యి 76,933.59 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్లు తగ్గి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి. నెల వారీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ నేపథ్యంలో చివరి దశలో అమ్మకాలు పెరిగాయి. HDFC Bank షేరు 2% పడిపోయింది.