kntv
kntv

చుండూరులో రంగా గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆశా కిరణ్

2 months ago

చుండూరు గ్రామంలో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ప్రియతమ నాయకుడు దివంగత వంగవీటి మోహన రంగా గారి కుమార్తె వంగవీటి ఆశ కిరణ్ గారు. విగ్రహాన్ని ఆవిష్కరించి, అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆశా కిరణ్ గారు.. కార్యక్రమానికి విచ్చేసిన భారీ జనసందోహంతో చుండూరు పరిసర ప్రాంతాలు రంగా గారి నామస్మరణతో మారుమోగాయి.

Click here to Read More
Previous Article
పేకాట రాయుళ్లపై బంటుమిల్లి పోలీస్ అధికారుల మెరుపు దాడి
Next Article
పంచారామ క్షేత్రం సోమారామం.. రంగు మారే శివలింగం మహిమ!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment