kntv
kntv

పేకాట రాయుళ్లపై బంటుమిల్లి పోలీస్ అధికారుల మెరుపు దాడి

1 hour ago

కృష్ణా జిల్లా ఎస్ పి విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ఆదేశాలపై, సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జూదం శిబిరాలపై మెరుపు దాడులు చేస్తున్న పోలీస్ అధికారులు బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం తో ఎస్ ఐ నాగరాజు సిబ్బంది కలిసి చేసిన మెరుపు దాడిలో నలుగురు జూదరులను పట్టుకుని వారి వద్ద గల ఫోన్లు, బైకులు, నగదు సీజ్ చేశారు......

Click here to Read More
Previous Article
టీడీపీలో ముగిసిన వర్గపోరు: ఇన్చార్జికి పెరిగిన బలం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment