kntv
kntv

దుర్గమ్మా దేవాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ మెకానిక్ రావు

4 days ago

బంటుమిల్లి గ్రామంలో కొలువై ఉన్న జగన్మాత, జగజ్జనని, లోకమాత శ్రీ కనక దుర్గమ్మా తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గోపిశెట్టి ధనుంజయ రావు ( మెకానిక్ రావు ) నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త గరికపాటి కూనరావు మీడియాకు తెలిపారు. మెకానిక్ రావు ను పలువురు ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, భక్తులు అభినందించారు.....