kntv
kntv

శ్రీశై మల్లన్న దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్

4 days ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు, జస్టిస్ వి.రామకృష్ణ రెడ్డి దంపతులు మల్లన్న దర్శనార్థం వచ్చిన వీరికి కృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ ఈవో స్వాగతం పలికారు అనంతరం

శ్రీ స్వామి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ ఈవో స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు