kntv
kntv

మల్లన్నకు భారీ హుండీ ఆదాయం

1 day ago

ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు లో దేవస్థానానికి 5,06,97,110 రూ నగదు రాబడిగా లభించింది.హుండీలో బంగారం వెండి .వివిధ దేశాల కరెన్సీ భక్తులు స్వామి అమ్మవారికి సమర్పించారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపును చేపట్టడం జరిగింది.హుండీల లెక్కింపును ఈఓ.శ్రీనివాసరావు బోర్డు సభ్యురాలు కాంతివర్ధిని పర్యవేక్షించారు.