kntv
kntv

రాధా రంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ ట్రస్ట్ ఆత్మీయ సమావేశం

15 hours ago

ఆంధ్ర తెలంగాణ రాధా రంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ నెల 26న గ్రామంలో 5వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై రక్తదాన శిబిరం, పలు విగ్రహాలకు పూలమాలలు, సేవా కార్యక్రమాలు, కార్యకర్తల సన్మానం, ప్రజాప్రతినిధుల పాల్గొనికతో కార్యక్రమాలు జరుగుతాయి. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.