kntv
kntv

ఆలయ అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిది- గాలి హరిప్రసాద్

56 minutes ago

వేంపల్లి  శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు తొండమనాటి సుభాష్ ఆలయ కళ్యాణ మండప వేదిక నిర్మాణానికి ₹30,000 విరాళం అందించడం అభినందనీయమన్నారు. విదేశాల్లో ఉన్నా సనాతన ధర్మం,  కాపాడుతూ సొంత ఊరిని మరవొద్దని పిలుపునిచ్చారు


Click here to Read More
Previous Article
్డు ప్రమాదంలో గాయపడిన జనసేన వీర మహిళకి 25000 ఆర్థిక సహాయం
Next Article
గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న వంగవీటి ఆశ కిరణ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment