kntv
kntv

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

1 hour ago

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలు, పోలవ రం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి నీటిని తీసుకురావడంపై మం త్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.