kntv
kntv

నేపాల్‌లో సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా రక్షణ

50 minutes ago

నేపాల్‌లో భారీ వరదల కారణంగా శిథిలాలతో మూసుకుపోయిన త్రిశూలీ-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ఇద్దరు కార్మికులను శుక్రవారం సురక్షి తంగా బయటకు తీసుకొచ్చారు. వారం రోజులకుపైగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లు నేపాల్ మంత్రులు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఘనంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు...
Next Article
కడప కార్పొరేషన్ లో 66 డివిజన్లకు కాంగ్రెస్ సిద్ధం ఇక సమరమే

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment