kntv
kntv

ఘనంగా 80 స్వాతంత్య దినోత్సవ వేడుకలు ...

3 hours ago

CS.పురం మండలో  80వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించి, గాంధీజీ, డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత,సమగ్రత, అభివృద్ధి కోసం అందురు కలసి ముందుకు సాగాలని  చెరుకుపల్లి వెంకట రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాడం జరిగింది.

Click here to Read More
Previous Article
నల్గొండ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం: ఉత్తమ్
Next Article
స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణకి అస్వస్థత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment