kntv
kntv

ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు

3 weeks ago

ఆధార్-పాన్ లింకింగ్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. గడువు ముగియడంతో ఇప్పుడు రూ.1,000 జరిమానా చెల్లించి మాత్రమే అనుసంధానం చేయవచ్చు. లింక్ చేయకపోతే పాన్ ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఐటీఆర్ దాఖలు, పన్ను రీఫండ్‌లు, బ్యాంకింగ్, పెట్టుబడి లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

Click here to Read More
Previous Article
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం
Next Article
దుష్ప్రచారాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్ఎస్: కాంగ్రెస్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment