kntv
kntv

కాంచీ ఉలగలంద పెరుమాళ్ ఆలయ విశిష్టత

3 weeks ago

తమిళనాడులోని కాంచీపురం ఉలగలంద పెరుమాళ్ ఆలయం వామనావ తారానికి ప్రసిద్ధి. సుమారు 35 అడుగుల ఎత్తైన త్రివిక్రమ స్వామి విగ్రహం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. రెండు అడుగులతో లోకాలను కొలిచి, మూడో అడుగు కోసం మహాబలిని ప్రశ్నిస్తున్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్రం 108 దివ్యదేశాల్లో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందింది.

Click here to Read More
Previous Article
శ్రీవారి వక్షస్థలంలోని వ్యూహలక్ష్మి విశిష్టత
Next Article
కామన్వెల్త్ బాక్సింగ్‌లో జాస్మిన్‌కు స్వర్ణం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment