kntv
kntv

రోహిత్ శర్మకు పద్మశ్రీ పురస్కారం

1 hour ago

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. భారత క్రికెట్‌కు అందించిన విశిష్ట సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా రోహిత్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.