kntv
kntv

యువతను మోసం చేసిన కాంగ్రెస్.. రామచందర్ రావు

3 weeks ago

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగులను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు N. Ramchander Rao విమర్శించారు. జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలు అమలు కాలేదన్నారు. యువత హక్కులు, ఉద్యోగాల కోసం ఏకం కావాలని, ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.