kntv
kntv

సీషెల్స్‌కు ప్రధాని మోదీ అధికారిక పర్యటన

1 hour ago

ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటనకు ఢిల్లీ నుంచి బయల్దేరారు. జూన్ 27–29 వరకు జరిగే ఈ అధికారిక పర్యటనలో సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించే తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు.