kntv
kntv

కశ్మీర్‌ భారత్‌లో కీలక భాగం అమెరికా రాయబారి సెర్జియో గోర్

25 minutes ago

అమెరికా రాయబారి సెర్జియో గోర్ బుధవారం కశ్మీర్‌లో పర్యటించారు. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో కీలక భాగమని పేర్కొన్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయి ఆర్థిక సహకారం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కొన్ని ఏళ్ల తర్వాత అమెరికా రాయబారి స్వతంత్రంగా కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Click here to Read More
Previous Article
హాకీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5-3 విజయం.

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment