kntv
kntv

పార్టీ వీడిన నేతలపై మమతా బెనర్జీ భావోద్వేగ వ్యాఖ్యలు

1 month ago

పార్టీని వీడి వెళ్లిన నేతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగంగా స్పందించారు. "జీవితాంతం మిమ్మల్ని పెంచిన అనారోగ్య తల్లిని మీరు వదిలి వెళ్లిపోయారు. మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను" అంటూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.