kntv
kntv

అర్తమూరు గ్రామంలో చైతన్యం కార్యక్రమం నిర్వహించిన ఎస్ ఐ

1 hour ago

కృష్ణా జిల్లా ఎస్ పి విద్యాసాగర్ నాయుడు ఐ పి ఎస్ ఆదేశాలతో, పెడన సిఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అర్తమూరు గ్రామంలో గురువారం బంటుమిల్లి ఎస్ఐ ఎం నాగరాజు " జన చైతన్యం " కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పచ్చని గ్రామాల్లో గొడవలు జరుగకుండా శాంతి నెలకొల్పడానికి అందరు సహకరించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ బొర్రా కాశీ పాల్గొన్నారు...