kntv
kntv

కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం

52 minutes ago

పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందు కు పలమనేరు ముసలిమడుగు క్యాంపు నుంచి 'అభిమన్యు', 'జయంత్' అనే రెండు కుంకీ ఏనుగులు తరలివచ్చాయి. మంగళగిరిలోని తన కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ వాటికి ఘన స్వాగతం పలికి, అధికారులు చేపట్టనున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

Click here to Read More
Previous Article
చిరంజీవి లాంచ్ చేసిన 'అబ్జెక్షన్ మై లార్డ్' ట్రైలర్
Next Article
తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయంతో విద్య బలోపేతం:

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment