kntv
kntv

ఉండ్రాజవరంలో రాష్ట్ర తొలి మైత్రేయ బుద్ధ విహార్

1 hour ago

ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలి “మైత్రేయ బుద్ధ విహార్”ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బుద్ధుని శాంతి, అహింస, మైత్రి బోధనలు నేటి సమాజా నికి మార్గదర్శకమని అన్నారు. బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’  ఏర్పాటుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.