kntv
kntv

కృష్ణా బేసిన్‌లో వరద జోరు.. డ్యామ్‌లకు భారీ ఇన్‌ఫ్లో

2 hours ago

కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం పెరుగుతోంది. నారాయణపూర్ డ్యామ్ నుంచి అధికారులు 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టి డ్యామ్‌కు 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Click here to Read More
Previous Article
టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం: రెజా పహ్లవి
Next Article
జాతీయ గౌరవ సవరణ బిల్లుపై ఐయూఎంఎల్ ఎంపీ విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment