kntv
kntv

దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

2 hours ago

గుడివాడ నెహ్రూ చౌక్‌లోని మెట్రో డిజిటల్ స్టూడియోలో జరిగిన కెమెరాల దొంగతనం కేసులో నిందితుడు నాయని ప్రభు కుమార్‌కు గుడివాడ జేఎఫ్‌సీఎం కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. దర్యాప్తులో పోలీసులు కెమెరాలను స్వాధీనం చేసుకుని, సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Click here to Read More
Previous Article
కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న
Next Article
ప్రజల్లో వైసిపి విశ్వసనీయత కోల్పోయింది టిడిపి వేమకుమార్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment