kntv
kntv

మాతా శిశు సంరక్షణకు ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’

53 minutes ago

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎంపీ దగ్గుబాటి పురందే శ్వరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అధునాతన ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనా లను ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవా ణా అందించడంతో పాటు మాతా–శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 102కు కాల్ చేసి సేవలను పొందవచ్చని తెలిపారు.

Click here to Read More
Previous Article
మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Next Article
🇮🇳మండలంలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 🇮🇳

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment